Telangana: కేసీఆర్పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
తెలంగాణ కేబినెట్ వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం.. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. జులై 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సెక్రటేరియట్ బిల్డింగ్లో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే రోడ్డుపైనే ఇవి పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు.