OMC: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది.
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది.
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా తమ వార్షిక సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్ 2026'ను సోమవారం ప్రారంభించాయి. పశ్చిమాసియాలో అమెరికా నేరుగా యుద్ధంలో ఉన్నప్పటికీ, కొరియా ద్వీపకల్పంలో తన పట్టు సడలలేదని నిరూపించేలా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు నేడు నుంచి ప్రారంభం కానున్నాయి. అజెండాలో ప్రధానంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక్కటే లిస్ట్ చేయబడి ఉండటంతో, ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ సాగే అవకాశం ఉంది.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్ రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్గా నియమితులయ్యారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ 2016లో లాగే 2026లో మరోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది.