Road Accident: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
నల్గొండ జిల్లా కొండమల్లే వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి కుమార్తె అవంతిక, కుమారుడు భవన్ సాయిగా పోలీసులు గుర్తించారు.
పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం షాపుల టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో.. మద్యం షాపుల టెండర్ల గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని, గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కవిత మద్దతు తెలిపారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వివరాలు బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.