Chandu : అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కర్నూలుకు చెందిన చందు (26) అనే విద్యార్థి, అక్కడ ఎదురైన ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తనువు చాలించాడు.
మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కర్నూలుకు చెందిన చందు (26) అనే విద్యార్థి, అక్కడ ఎదురైన ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తనువు చాలించాడు.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.
మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు. ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్లో చోటుచేసుకుంది. ల్యాబ్లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.
కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి RTVతో సంచలన విషయాలు వెల్లడించాడు.