Doctor Radha Murder Case: పక్కా ప్లాన్ తో భార్యను హత్య చేసిన డాక్టర్.. ఆస్తి వివాదాలే కారణం!
గత మూడు నెలలుగా భార్య రాధను చంపేందుకు మహేశ్వర్ రావు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే గత నెల 25న సాయంత్రం ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్ లో ఒంటరిగా ఉన్న రాధ దగ్గరకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా.. భర్త రెంచ్ సహాయంతో తలపై దాడి చేశాడు. దీంతో డాక్టర్ రాధ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఆధారలు దొరక్కుండా.. అక్కడ కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఏమాత్రం డౌట్ రాకుండా దొంగతనం జరిగినట్టు భార్య నగలు, డబ్బు ఎత్తుకెళ్లినట్టు చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేయగా.. భర్తపై అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బటయ పెట్టాడు. దీంతో డాక్టర్ మహేశ్వర్ రావును, డైవర్, అటెండర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/A-father-who-bought-land-on-Jabilli-as-a-gift-to-his-children-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mother-died-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/12-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/machilipatnam-officials-announced-holidays-for-schools-in-krishna-district-due-to-heavy-rains-1.jpg)