BJP President Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి, ఇచ్చిన హామీలు ఎక్కడంటూ..
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మిగిలిన 4 నెలల్లో అన్నీ హామీలను పూర్తిచేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/1200675.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-2.59.36-PM-jpeg.webp)