Rahul Gandhi : ఏ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రాహుల్!
రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో పొందు పరిచిన ఆస్తుల విలువలో వార్షికాదాయం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఆయన అఫిడవిట్ లో సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్ లో పొందు పరిచిన ఆస్తుల విలువలో వార్షికాదాయం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఆయన అఫిడవిట్ లో సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లా తరక్కల్లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవ ముగింపు జాతరలో రెండు ఏనుగులు కొట్లాడుకొని అలజడి సృష్టించాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది గాయాలపాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.
టూరిస్ట్ వాహనం తమిళనాడు నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడినట్లు సమాచారం.
అవినీతి, అసమర్థుల పాలనలో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రంలో ఈసారి కమలం వికసిస్తోందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు విచ్ఛిన్నమైతేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
లోకసభ ఎన్నికల వేళ..సీఏఏ అమలుపై కేంద్ర నోటిఫికేషన్ విడుదల చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మత విభజనను ప్రోత్సహించే ఈ చట్టాన్ని అమలు చేయమని కేరళ సీఎం తేల్చి చెబితే..ఐదేండ్లుగా పెండింగ్ లో ఉంచి..ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు.
కేరళ రాష్ట్రంలో రోడ్డుకు పెళ్లి చేసి, ఘనంగా విందు ఇచ్చిన వార్త జనాలకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొడియాత్తూరు గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ‘రోడ్డుకు పెళ్లి’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వీట్స్, బిర్యానీ వెరైటీలతో అతిథులకు అదిరిపోయే విందు ఇచ్చారు.
చెన్నై- భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రైల్వే ట్రాక్పై పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు
పద్నాలుగేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన 2021 కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను 20 ఏళ్లపాటు జైలులోనే ఉండాలని స్పష్టం చేసింది న్యాయస్థానం.
ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డా మృతి చెందిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. భర్త తన భార్యకు ఆక్యుపంక్చర్ తో ప్రసవానికి ప్రయత్నించడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.