Keesara Toll Plaza : కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం...స్పాట్లో ?
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో హైకోర్టు సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/04/11/accident-2026-04-11-18-19-49.jpg)