Bandi Sanjay: బండి సంజయ్కు బిగ్ షాక్.. కరీంనగర్పై BRS, కాంగ్రెస్ కొత్త స్కెచ్ ఇదే?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఆ స్థానం కమలం సొంత చేసుకుంటుందనుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి చక్ర తిప్పారు. కరీనంగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా, బీజేపీ 30 డివిజన్లను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ.
/rtv/media/media_files/2026/02/15/karimnagar-corporation-2026-02-15-16-38-29.jpg)
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)