Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
/rtv/media/media_files/2025/02/27/p5PHUq775cinIPHMAz8V.jpg)
/rtv/media/media_files/2025/02/22/TE6M0jQctjmcKVx39XQh.jpg)
/rtv/media/media_files/2025/02/18/sD8vh2tUENKp14FIMUbY.jpg)
/rtv/media/media_library/vi/muPUz_qXHgM/hq2.jpg)
/rtv/media/media_library/vi/EnF8rVRPlSM/hq2.jpg)