MLC Kavitha : కవిత ఇంటికి క్యూ కట్టిన జనం..కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం..ఎందుకంటే?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించగానే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమకారులు భారీగా ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు.
/rtv/media/media_files/2026/04/21/kavitha-2026-04-21-13-05-39.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-85-2026-01-06-15-59-52.jpg)