Telangana: కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం-మంత్రి ఉత్తమ్
కెసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంతో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kaleswaram-lift-irrigation-project-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T235617.326.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/uttam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Andhra-Pradesh-Assembly-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/62-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/annaram-jpg.webp)