గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Group 1 exams | RTV
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Candidates appearing for Group 1 exams re-appeal about flaws in Question Paper in division bench and verdict is awaited today | RTV
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పై హైకోర్టులో విచారణ | Candidates appearing for Group 1 exams re-appeal about flaws in Question Paper in division bench and verdict is awaited today | RTV
2024 జనవరి 24న జేఈఈ మెయిన్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేది రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది విద్యార్థులు అప్లై చేయవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు
జేఈఈ మెయిన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30 రాత్రి 9 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1 పరీక్షలు జనవరిలో, సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి.
జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు.