JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అఘోరి తాజాగా మంగళగిరిలో హల్చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలంటూ.. జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అఘోరి ఫైర్ అవుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తన నివాసాన్ని ఏపీకి మార్చారు.