BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.
J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)
అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు. కళ్లముందే భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.
J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్లో వచ్చి కాల్పులు!
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
Jammu Kashmir Floods: ఈ జిల్లాలో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని క్లౌడ్ బరస్ట్ రాంబన్ జిల్లాలో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి చెందారు. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. చీనాబ్ నదికి సమీప గ్రామాల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. రాజ్బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
Union Home Minister Amit Shah: ‘ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాశ్మీర్ను నాశనం చేశారు’
రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల గురించి మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాశ్మీర్ను నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వానికి దేశభద్రతే ముఖ్యమని అమిష్ షా చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/2025/04/22/vm2QoWrnWM00GDUzLcsq.jpg)
/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
/rtv/media/media_files/2025/04/22/82tBJEI44ecHrVRuOH4L.jpg)
/rtv/media/media_files/2025/04/22/hr9ZDWYGHEeQZXxxmbrj.jpg)
/rtv/media/media_files/2025/04/20/hKUJbywI2Sfun0gLBka2.jpg)
/rtv/media/media_files/2025/04/09/s5ZEfhdPBr3Sh9kCtgz3.jpg)
/rtv/media/media_files/2025/03/27/6dgEsgDPOst2wnujLGZP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amith-shah-jpg.webp)