Latest News In Telugu Jairam Ramesh: పేదలను దోచుకొని పెద్దలకు పెడుతోంది.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ గత 10ఏళ్లు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం పేదల సంపదను దోచి పెద్ద కార్పొరేట్లకు పెడుతుందని ఆరోపించారు జైరాం రమేష్. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడం ఖాయమని.. జూన్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn