BIG BREAKING : శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి.. 101 మంది గల్లంతు!
శ్రీలంక దక్షిణ తీరంలో చోటుచేసుకున్న ఒక భారీ సముద్ర విపత్తు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్కు చెందిన ఒక నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ భీకర దాడి ఫలితంగా కనీసం 101 మంది గల్లంతయ్యారు.
/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-09-36-23.jpg)
/rtv/media/media_files/2026/03/04/iran-1-2026-03-04-16-04-39.jpg)