Russian Tankers: రష్యా ట్యాంకర్లపై దాడులు.. నల్ల సముద్రంలో మేడే సంకేతాలు
టర్కీ తీరంలో రష్యాకు చెందిన ట్యాంకర్లపై దాడులు జరిగాయి. గంటల వ్యవధిలో మానవ రహిత ఆయుధాలు ట్యాంకర్లపై అటాక్ చేశాయి. ఈ దాడులు చేసింది తామేనని ఉక్రెయిన్ ప్రకటించింది.
టర్కీ తీరంలో రష్యాకు చెందిన ట్యాంకర్లపై దాడులు జరిగాయి. గంటల వ్యవధిలో మానవ రహిత ఆయుధాలు ట్యాంకర్లపై అటాక్ చేశాయి. ఈ దాడులు చేసింది తామేనని ఉక్రెయిన్ ప్రకటించింది.
దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటిదాకా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికి పైగా ఆచూకి తెలియాల్సి ఉంది.
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి అదనంగా మరో అయిదు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
థాయ్లాండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్ థాయ్లాండ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటిదాకా 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
హంకాంగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200 మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న ఇది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లు, కొడుకు ఎవరు అడిగినా ఆయనను చూపించడం లేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. పాకిస్తాన్ ఏం దాస్తోంది?
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.