Oman : ఓమన్లో డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయుల మృతి.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్!
ఓమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఓమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఒక బుర్ఖా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షహ్రాన్ మార్కెట్లో ఉన్న బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు (Bus Accidents) వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఘటనను మరిచిపోకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక పెద్ద విషాదం సంభవించింది. ఒక బహుళ అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మూడు నెలల పాపతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు.
ఇటలీలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రోమ్లో ఓ పెట్రోల్ బంక్ పేలింది. మంటల్లో చిక్కుకుని పలువురు సజీవదహనం అయ్యారు. 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసు అధికారులు, ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్ లో కిందపడిపోయారు. దీంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిపోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్ సెషన్లో గాయం అయినట్లు తెలిపారు. కాగా త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.