Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..హైవేపే ఐఈడీ స్వాధీనం..!!
జూలై 1 నుంచి జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతోంది. భక్తులు తగ్గిన దృష్ట్యా ఆగస్టు 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఆగస్టు 31న ముగియాల్సి ఉంది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాల ఛేదించాయి. జమ్మూలోని హైవేపై ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/02/ied-blast-2026-05-02-16-00-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Amarnath-Yatra-1-jpg.webp)