Sabarimala temple: మరో అవినీతి స్కామ్.. 16 లక్షల విలువైన నెయ్యి మాయం
శబరిమల పుణ్యక్షేత్రంలో వరుస వివాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే, తాజాగా అయ్యప్ప స్వామివారి 'నెయ్యాభిషేకం నెయ్యి' (ఆదియా శిష్టం నెయ్యి) విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2026/03/04/banjarahills-2026-03-04-20-02-13.jpg)
/rtv/media/media_files/2026/01/06/ghee-packets-2026-01-06-18-02-54.jpg)