రైతులకు నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనీల్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పీ వారిని బీఆర్ఎస్లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చేసి ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-pic.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kcr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rainnn-jpg.webp)