ఏపీలో కల్తీ టీ పొడి కలకలం.. ఎక్కడ, ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే..
జీడిపప్పు పై పొట్టు, రసాయనాలు వినియోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో శ్రీ వెంకటరామ రైస్ మిల్ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
/rtv/media/media_files/2024/11/14/IOxhLPrLGGIVEd4SpPbI.jpg)