IED Blast : నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి!
ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ బాంబు దాడిలో మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-110.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IMG_29_Naxals_killed_in__2_1_M0CME806.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jammu-kashmir-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-6-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-22-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/LeT-terrorist-killed-during-encounter-in-J-Ks-Baramulla.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/crime-7.jpg)