Telangana: ప్రజల అభిప్రాయాలే రైతు భరోసా జీవోగా వస్తుంది-భట్టి
రైతుల ఆలోచనల మేరకే రైతు భరోసా పథకం ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసాను గత పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు. సాగు యోగ్యమైన భూములకే తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు.
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t210608058-2025-11-30-21-06-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ktr-11-1.jpg)