ప్రతీ రాజధానిలో ఆలయాలు.. టీటీడీ కీలక నిర్ణయం
ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో తిరుమల అభివృద్ధి కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీటీ ఈవో శ్యామల రావు తెలిపారు.
ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో తిరుమల అభివృద్ధి కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశంలో ప్రతీ రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీటీ ఈవో శ్యామల రావు తెలిపారు.
తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. కాగా ఆ తేదీలలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.