Cricket: మొదటి మ్యాచ్లో శ్రీలంక మీద భారత్ ఘన విజయం
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఒలింపిక్స్లో ఎన్నో పోటీలు ఉన్నా.. వాటిలో క్రికెట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీని తో పాటు పారిస్ ఓలింపిక్స్ లో 28న జరిగే సెమినార్ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు. 2028 నాటికైనా ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.
టీ20 సిరీస్తో భారత్ శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్కు ఈ పర్యటన చాలా కీలకం. జట్టులోని ఇతర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లే పెద్ద బాధ్యత సూర్యపై ఉంది. ఈ క్రమంలో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జింబాబ్వే టూర్ అయిపోయింది. శ్రీలంక టూర్ మొదలవనుంది. దీనికి బీసీసీఐ ఇప్పటికే భారత టీమ్ను ప్రకటించింది. ఈసారి టీమ్ ఇండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్కు బదులు సూర్యకుమార్ యాదవ్ను ప్రకటించింది.
ఏ బ్యాట్స్మెన్కి ఇలాంటి దురదృష్టం రాకూడదు.. ఇంగ్లండ్లోని వార్మ్స్లీలో జరిగిన టీ20 ఫైనల్లో సోమర్సెట్ బ్యాట్స్మెన్ నెడ్ లియోనార్డ్ అవుట్ అయిన విధానం చూసి అభిమానులంతా జాలి పడుతున్నారు. ఎలా అవుటయ్యాడో ఇక్కడ వీడియోలో చూస్తే మీరు కూడా అయ్యో! అంటారు.
హార్దిక్ పాండ్య భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య విడాకుల వ్యవహారంపై గతకొద్దికాలంగా చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యంలో కొడుకు అగస్త్యను తీసుకొని నటాషా స్టాంకోవిచ్ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జింబాబ్వే-భారత్ మధ్య 5 మ్యాచ్ ల T20 సిరీస్ లో కీలకమైన నాలుగో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం లేకపోలేదు.
క్రికెట్ లెజెండ్స్ టీమ్స్ మధ్య జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్స్ లో వెస్టిండీస్ ఛాంపియన్స్ పై పాకిస్తాన్ ఛాంపియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీ ఫైనల్స్ కి చేరుకుంది పాకిస్తాన్.
టీమ్ ఇండియాకు బోనస్గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.