స్పోర్ట్స్ IPL 2025: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు! ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS ENG :నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుదీర్ బాబు ఉప్పల్ స్టేడియంలో జనవరి25 నుంచి భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు వెల్లడించారు. స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 360సీసీ కెమెరాలతో నిఘా,1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, స్పెషల్ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS Police: మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్! రౌడీషీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. గతాన్ని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మారిన రౌడీషీటర్లపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామన్నార. అవసరమైతే.. రౌడీషీట్ను కూడా ఎత్తేస్తామని చెప్పారు సీపీ సుధీర్ బాబు. By Shiva.K 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime : రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు 2023 వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగితే మహిళలపై 6.65 శాతం అఘయిత్యాలు తగ్గినట్లు వెల్లడించారు. మొత్తం 27586 కేసులు నమోదయ్యాయి. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn