TG News: సీఎం రేవంత్ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఇక కేవలం రూ.5కే..!
దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ పేదలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ పేదలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని, కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజనతో పాటుగా రేవంతన్న కా సహారా మిస్కీన్ కేలియే పథకాలను రాష్ట్ర సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు.
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. అయితే నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారే తమకు అనుకూలంగా అనేక వక్రీకరణలను ప్రచారం చేస్తున్నాయి. తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఆయా పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణంతో త్వరలో ఉపఎన్నికలు రానున్నాయి. దీంతో ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చించారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.