Telugu pastors : అనుమతి లేకుండా మత ప్రచారం..ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు
గల్ఫ్చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఖతర్ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.
/rtv/media/media_files/2025/06/16/vfGzz6RpwmPA0fhFXC0Y.jpg)
/rtv/media/media_files/2025/06/12/CgFMZJn8QPeHo7V8WbzN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ana-jpg.webp)