Suicide : కొడుకును చంపి ఆపై ఆత్మహత్య.. ఓ ప్రభుత్వ అధికారి సంచలన నిర్ణయం
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
దీపావళి పండుగ రోజున చండీగఢ్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చదువు విషయంలో మందలించిందని ఆగ్రహించిన ఒక కొడుకు, తన తల్లి గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు.
చెన్నై శివకాశీ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ అయింది.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్లో కట్టడం కూలి పై కూలీలు పై నుంచి కింద పడ్డారు. అ ప్రమాదంలో 9మంది కార్మికులు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
చెన్నైలో గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ పార్టీ నాయకులకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళనాడు ప్రభుత్వం TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భారీగా భద్రత పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.