Nara Lokesh:టీడీపీ సమావేశంలో కంటతడి పెట్టిన నారా లోకేశ్
చంద్రబాబు ప్రజల మనిషని, ఎల్లప్పుడూ జనాల కోసమే పని చేశారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తన తండ్రి గురించి చెబుతూ లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు తనను, తన తల్లిని, భార్యను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/letter-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cbn-live3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambati.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cid-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/naidu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-and-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/18-1-jpg.webp)