Telangana MLAs Defection Case : ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..స్పీకర్ ముందుకు కడియం
తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ లో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t112536-2026-02-04-11-26-07.jpg)
/rtv/media/media_files/2025/09/20/kadiyam-1-2025-09-20-20-46-07.jpg)
/rtv/media/media_files/2025/11/22/fotojet-2025-11-22t131440175-2025-11-22-13-17-02.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t133414582-2025-11-20-13-34-35.jpg)