IND vs BAN : బంగ్లాదేశ్ తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.
నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు బంగ్లాదేశ్లో గతంలో జరిగిన ఉద్యమాలతో పోల్చుతున్నారు కొందరు నిపుణులు. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్గా, తన దేశం నుండి తొలి క్రికెటర్గా నిలిచాడు.
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
మేఘాలయలోని సరిహద్దు ప్రాంతంలో దేశానికి చెందిన ఓ గ్రామస్తుడిపై నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు దాడి చేశారు. దీంతో సరిహద్దు భద్రతా దళం (BSF), పోలీసులు కలిసికట్టుగా ఆపరేషన్ నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు.
ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. ఆ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది.
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు