Ayodhya Ramalayam Inaugurations : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు ఆహ్వానం పంపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ayodhya-ram-Mandir-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/adwani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/airport-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ayodhya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/AYODHYA-2-jpg.webp)