Parliament Security : పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు... కేంద్రం కీలక నిర్ణయం
పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద...
పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద...
పోలీసుల ఇంటరాగేషన్ లో పార్లమెంటుదాడికి రెండు, మూడు ప్లాన్లు పెట్టుకున్నామని చెప్పాడు ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా. అందులో మొదటిది తమకు తాము నిప్పంటించుకోవడం అని తెలిపాడు.
ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణాకిని పాల్పడ్డాడు. ముంబైకి చెందిన ప్రియా సింగ్ ను మాట్లాడాలని పిలిచిన అశ్వజిత్ గైక్వాడ్.. ఆమెను దారుణంగా బూతులు తిట్టి భౌతికంగా దాడి చేశాడు. ప్రియా తిరగబడటంతో ఆమెపైకి కారు ఎక్కించి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పార్లమెంటు లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్
పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో మైనర్ బాలుడి పై ఇద్దరు నిందితులు తమ పైశాచికత్వం ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న 300 రూపాయలను తిరిగి ఇవ్వమంటే బాలుడు ఇవ్వను అనడంతో అతడ్ని నగ్నంగా మార్చి బెల్టుతో చితకబాదారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రైల్వే గేటు దగ్గర బండిని వేగంగా నడిపినందుకు ఓ వ్యక్తి పై కూలదూషణ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన తమిళనాడులో జరిగింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే యువకుని పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం వల్ల ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు కాగా ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.