AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసి గురుకులం కళాశాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ఉండడంతో ఎండలో చదువుకునే సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిన విద్యార్థులు.
/rtv/media/media_files/2025/03/13/XrE3dLKEgPrWBnwoO6kU.jpg)
/rtv/media/media_files/2025/03/12/Oaua3uRjvYwgvJm5wmtZ.jpg)