ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో దారుణం.. పామాయిల్ తోటలో పంచాయితీ.. కొడవలితో భార్య గొంతు కోసి..! విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చక్కపేటలో పామాయిల్ తోటలో భార్యపై భర్త దాడి చేశాడు. గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భర్త సత్యం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By Vijaya Nimma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత అల్లూరి జిల్లా ఎటపాక మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి బైక్ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు, కురసం భద్రయ్యలు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: షకలక బూంబూం ఆట మిగిల్చిన విషాదం.. 6ఏళ్ల చిన్నారి మృతి! ఆరేళ్ల చిన్నారి షకలక బూంబూం ఆట ఆడి తన ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. న్యూయర్ వేడుకల వేళ తన స్నేహితులతో కలిసి షకలక బూంబూం ఆట ఆడింది. అందులో చిన్నారికి మంటలు అంటుకున్నాయి. దీంతో 27రోజులు చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CRIME NEWS: భర్తతో గొడవ.. అన్నంలో పురుగుల మందు: చివరికి! భార్య,భర్తల మధ్యగొడవ ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. భర్త రామకృష్ణ ఫోన్లో అన్నౌన్ మెసేజ్ చూసి భార్య ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఆమె తన ఇద్దరుపిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతోపాటు చిన్నకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విశాఖలో జరిగింది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి కర్ణాటక జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున తీర్థయాత్రకు వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. By Vijaya Nimma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు మృతి తిరుపతి వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి తిరుపతి జిల్లా నరశింగాపురంలో భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తింపు. By Vijaya Nimma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: బ్రేకులు ఫెయిల్.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, వీడియో వైరల్ విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో జరిగింది. ఈ ప్రమాదంలో వెంటకరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి రెప్పపాటులో తప్పించుకుంది. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇంటర్ లో ఒకరు.. బీటెక్ లో మరొకరు.. ! | Kurnool Lovers Incident | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn