ఆంధ్రప్రదేశ్ AP Crime: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్ను ఏం చేశాడంటే? విజయవాడ నిడమనూరులోవివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను ప్రియుడు వాసు హత్య చేశాడు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానంటూ బెదిరించి ఇంటి వచ్చి చున్నీతో గొంతు బిగించి చంపిన్నాడు. కావ్య మర్డర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్! గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో కలకలం.. భార్యకు మెసేజ్ పెట్టాడని చేయి నరికి.. ఏలూరు జిల్లా నిడమర్రు యువకుడి మజ్జి ఏసురాజు హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులనూ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఏసు రాజు హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. By Vijaya Nimma 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు మృతి! ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఛీ ఛీ.. మీరు అన్నయ్యాలా.. కామాంధులా .. వద్దు వద్దన్నా చెల్లిని వదల్లేదు కదరా! ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన యువతిపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఎలాగోలా ఆమె తప్పించుకుని ఫ్యామిలీకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Road Accident: కన్నీరు తెప్పించే విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి! తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ బస్డిపో సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By Vijaya Nimma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో దారుణం.. మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి రావూరి సాయిరాం ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. కారణం అదేనా? విజయనగరం నెమలాంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. By Vijaya Nimma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn