ఏపీ హైకోర్టు లో అల్లు అర్జున్ పిటిషన్ | Allu Arjun Files Petetion |RTV
ఏపీ హైకోర్టు లో అల్లు అర్జున్ పిటిషన్ | Allu Arjun Files Petition against case filed on him to participate in the Publicity Campaign on behalf of Shilpa Ravi during Election |RTV
ఏపీ హైకోర్టు లో అల్లు అర్జున్ పిటిషన్ | Allu Arjun Files Petition against case filed on him to participate in the Publicity Campaign on behalf of Shilpa Ravi during Election |RTV
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
అల్లు అర్జున్ 'పుష్ప2' లో యానిమల్ విలన్ కూడా భాగం కానున్నారు. తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో పంచుకున్నారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్, ఫహాద్ ఫాజిల్ తోపాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ కనిపించారు.
అల్లు అర్జున్ ను కలిసేందుకు ఓ వీరాభిమాని ఉత్తర ప్రదేశ్ నుంచి ఏకంగా 1600 కి.మీ సైకిల్పై హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన బన్నీ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని...ఆ తరువాతే విందులూ–వినోదాలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. 58 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయమని బన్నీపై ప్రశంసలు కురిపించారు.
'పుష్ప2' రిలీజ్ డేట్ మరోసారి మారినట్టు ఓ న్యూస్ బయటికొచ్చింది. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.