లఖ్నవూతో పంత్ 12 ఏళ్ల అగ్రిమెంట్.. సంజీవ్ గొయెంకా కామెంట్స్ వైరల్
ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ ను దక్కించుకోవడంపై ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేలంలో తాము అనుసరించిన వ్యూహం అద్భుతమన్నారు. 27 ఏళ్ల పంత్ 10-12 ఏళ్లు తమ జట్టుతోనే ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డ్ క్రియేట్ చేసిన రిషభ్ పంత్ కు సంబంధించి మరో సంచలన వార్త చర్చనీయాంశమైంది. రూ. 27 కోట్లకు లఖ్నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషబ్ పంత్ తమ జట్టుకు దక్కడంపై లఖ్ నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సంతోషం వ్యక్తం చేశారు. వేలంలో తాము అనుసరించిన వ్యూహం అద్భుతమని, పంత్ ను అంత ఈజీగా వదులుకోనని చెప్పారు. అలాగే తమ జట్టులో నలుగురు కెప్టెన్లు ఉన్నారంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
24th Nov: Highest-paid player in IPL history 25th Nov: Wraps up a historical win in Perth
‘ఈ సారి వేలంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాం. అదే మా సక్సెస్. పేస్ బౌలింగ్ విషయంలో విదేశీ ఆటగాళ్లకు బదులు భారత ప్లేయర్లను తీసుకున్నాం. బ్యాటింగ్లో విధ్వంసకర విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాం. రెండు విభాగాల్లోనూ జట్టు బలంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం. మా టీమ్లో నలుగురు కెప్టెన్లు ఉన్నారు. రిషభ్ పంత్, మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్.. వీరంతా గెలుపు గుర్రాలే. పంత్ ఇంతకుముందే కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. 27 ఏళ్ల పంత్ మరో 10-12 ఏళ్లు మా టీమ్లోనే ఉండాలని కోరుకుంటున్నాం' అని చెప్పారు. దీంతో ఇప్పటికే పంత్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడనే ఆంశం చర్చనీయాంశమైంది.
లఖ్నవూతో పంత్ 12 ఏళ్ల అగ్రిమెంట్.. సంజీవ్ గొయెంకా కామెంట్స్ వైరల్
ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ ను దక్కించుకోవడంపై ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేలంలో తాము అనుసరించిన వ్యూహం అద్భుతమన్నారు. 27 ఏళ్ల పంత్ 10-12 ఏళ్లు తమ జట్టుతోనే ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డ్ క్రియేట్ చేసిన రిషభ్ పంత్ కు సంబంధించి మరో సంచలన వార్త చర్చనీయాంశమైంది. రూ. 27 కోట్లకు లఖ్నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషబ్ పంత్ తమ జట్టుకు దక్కడంపై లఖ్ నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సంతోషం వ్యక్తం చేశారు. వేలంలో తాము అనుసరించిన వ్యూహం అద్భుతమని, పంత్ ను అంత ఈజీగా వదులుకోనని చెప్పారు. అలాగే తమ జట్టులో నలుగురు కెప్టెన్లు ఉన్నారంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
పంత్ మరో 10-12 ఏళ్లు మా టీమ్లోనే..
‘ఈ సారి వేలంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాం. అదే మా సక్సెస్. పేస్ బౌలింగ్ విషయంలో విదేశీ ఆటగాళ్లకు బదులు భారత ప్లేయర్లను తీసుకున్నాం. బ్యాటింగ్లో విధ్వంసకర విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాం. రెండు విభాగాల్లోనూ జట్టు బలంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం. మా టీమ్లో నలుగురు కెప్టెన్లు ఉన్నారు. రిషభ్ పంత్, మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్.. వీరంతా గెలుపు గుర్రాలే. పంత్ ఇంతకుముందే కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. 27 ఏళ్ల పంత్ మరో 10-12 ఏళ్లు మా టీమ్లోనే ఉండాలని కోరుకుంటున్నాం' అని చెప్పారు. దీంతో ఇప్పటికే పంత్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడనే ఆంశం చర్చనీయాంశమైంది.
ఇక నికోలస్ పూరన్ను రూ.21 కోట్లకు రిటైన్ చేసుకోగా.. మార్క్రమ్ రూ.2 కోట్లు, మిచెల్ మార్ష్ ను రూ.3.40 కోట్లకు దక్కించుకుంది లఖ్ నవూ. అయితే లఖ్నవూ కెప్టెన్ ఎవరనేది గొయెంకా వెల్లడించలేదు.
CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని
ఐపీఎల్ సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఇంటికి వెళ్ళిపోయినట్లే. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
KKR VS PBKS: కోలకత్తా, పంజాబ్ మ్యాచ్ రద్దు..వర్షార్పణం
ఐపీఎల్ లో ఈసీజన్ లో మొట్టమొదటి ఓక మ్యాచ్ వర్షానికి అర్పణమైంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Gautam Gambhir : గంభీర్కు హత్య బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్!
టీమిండియా హెడ్ కోచ్ గంబీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
KKR Vs PBKS: కేకేఆర్కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..
కోల్కతాతో జరుగుతోన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
KKR Vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ కోల్కతా నైట్రైడర్స్ - పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Shruti Haasan: చెన్నై ఓటమి.. గుక్క పెట్టి ఏడ్చిన స్టార్ హీరోయిన్
ఐపీఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా | స్పోర్ట్స్
🔴Live Blog : పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్డేట్స్
Karreguttalu: బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు!
cinema గంజాయితో దొరికిపోయిన ఇద్దరు డైరెక్టర్లు!
J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు
India Pakistan War Latest Updates🔴LIVE : 48 గంటల్లో లేపేస్తాం | Indian Army Warning | Pahalgam | RTV