/rtv/media/media_files/2026/03/05/india-vs-england-live-updates-2026-03-05-18-32-24.jpg)
India vs England Live Updates
Ind Vs Eng
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 254 టార్గెట్ ఉంది. ఈ ఇన్నింగ్లో ఓపెనర్ సంజు శాంసన్ దుమ్ములేపే బ్యాటింగ్ ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ 7 బంతుల్లో 9 పరుగులు, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ సూర్య కుమార్ 6 బంతుల్లో 11 పరుగులు, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు, అక్షర్ పటేల్ (2 బంతుల్లో 2 పరుగులు*), వరుణ్ దావన్ (0*)
Follow Us