TG Crime: నల్గొండలో ఘోరం.. ఆ కారణంతో తల్లిని గొంతుకోసి చంపిన కొడుకు!

కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ యువకుడు తన తల్లిని గొంతుకోసి చంపిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరులో చోటుచేసుకుంది. తల్లి సాయమ్మను కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు శివ. ఆ తర్వాత తాను అదే కత్తితో పొడుచుకుని చనిపోయాడు.

New Update
Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!

Nalgonda: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ యువకుడు తన తల్లిని గొంతుకోసి చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ మేరకు నల్గొండ జిల్లా నిడమనూరులో ఈ ఘటన చోటుచేసుకోగా.. తల్లి సాయమ్మను కొడుకు శివ కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తాను అదే కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు