దారుణం.. తండ్రిని హత్య చేసిన కుమారుడు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిని కుమారుడు హత్య చేశాడు. డ్రగ్స్కు బానిసై తండ్రిపై పెట్రోల్ పోసి కుమారుడు నిప్పంటించాడు. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By V.J Reddy 04 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Son Killed Father: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిని కుమారుడు హత్య చేశాడు. డ్రగ్స్కు బానిసై తండ్రిపై పెట్రోల్ పోసి కుమారుడు నిప్పంటించాడు. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #son-killed-father #rangareddy #crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి