భక్తులకు టీటీడీ కీలక సూచన! వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుదీరుతున్నారు. క్యూ లైన్లో 5 కిలోమీటర్లు మేర భక్తులు వేచిఉన్నారు. భక్తులకు టీడీపీ అల్పాహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుపతి దర్శనం వాయిదా వేసుకోవాలని టీడీపీ సూచిస్తోంది. By Nikhil 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి