భక్తులకు టీటీడీ కీలక సూచన!

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుదీరుతున్నారు. క్యూ లైన్లో 5 కిలోమీటర్లు మేర భక్తులు వేచిఉన్నారు. భక్తులకు టీడీపీ అల్పాహారం, నీళ్లు, పాలు అందిస్తోంది. రద్దీ దృష్ట్యా భక్తులు తిరుపతి దర్శనం వాయిదా వేసుకోవాలని టీడీపీ సూచిస్తోంది.

New Update
భక్తులకు టీటీడీ కీలక సూచన!

Advertisment
Advertisment
తాజా కథనాలు