Train Accident : రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య

వైఎస్సాఆర్‌ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

New Update
Train Accident : రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య

SI Committed Killed His Life : వైఎస్సాఆర్‌ కడప జిల్లా (YSR Kadapa District) కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి (Train Accident) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రైలు కిందపడబోయే ముందు ఆయన తాను ధరించిన యూనిఫామ్‌ తీసి పక్కన పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద ఆయన మృతదేహాన్ని (Dead Body) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమలాపురం పోలీస్‌ స్టేషన్‌ లో ఆయన ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also read: మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి

Advertisment
Advertisment
తాజా కథనాలు