Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో షర్మిల భేటీ.!

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదే విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

New Update
Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో షర్మిల భేటీ.!

DK Shiva Kumar : కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఏపీసీసీ (AICC) చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

Also Read : ఢిల్లీకి సీఎం రేవంత్.. కాంగ్రెస్ లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Advertisment
Advertisment
తాజా కథనాలు