Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ

TG: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

New Update
Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ

Konda Surekha: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు