నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్ ట్వీట్!
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అలా అయితే ఎన్నికలు జరగనివ్వమన్నారు. ఈ రోజు బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. బీసీల జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచించాలన్నారు.
మన్మోహన్ సింగ్ ఇండియాను 1991 ఆర్థిక సంక్షోభం నుంచి రక్షిం,చారు. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆయన హయాంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అధికంగా నమోదైంది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక రంగంలో ఓ వైద్యునిగా చెప్పుకోవచ్చు.1991 పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు.ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఆయన గుండె పోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ఆయనను పరామర్శించారు.
సంధ్య థియేటర్ ఘటనలో అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అసలైన వీడియోను సంపాధించింది. అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చాడు? రేవతి ఏ సమయంలో చనిపోయింది?.. ఎవరి వద్ద లేని సంచలన వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి..
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.