Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ మొత్తం 280 మంది చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

New Update
Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!

Parliament Meetings : ఢిల్లీ (Delhi) లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎంపీగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో పాటు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ మొత్తం 280 మంది చేత లోక్‌సభ (Lok Sabha) సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలి రోజు 280మంది ప్రమాణం చేయగా.. మిగిలిన ఎంపీలు రేపు ప్రమాణం చేస్తారు.

Also Read: పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామన్నారు. 18వ లోక్ సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు